70వ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది ‘కార్తికేయ 2’. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ‘కార్తికేయ 2’ చిత్రానికి జాతీయ అవార్డు వరించిన సందర్భంగా.. చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్, డైరెక్టర్ చందు మొండేటి గార్లను కలసి అభినందనలు తెలిపిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.
'పైలం పిలగా' ఈ వారం సెప్టెంబర్ 20న థియేటర్ లో సందడి చేయబోతున్న సినిమా. 'పిల్ల పిలగాడు' వెబ్ సిరీస్…
The highly anticipated movie Pailam Pilaga is all set to release this week on *September…
చిత్రపరిశ్రమలో,ఇటి రంగంలో,బ్యాంకింగ్ రంగంలో, మారుతున్న సమాజం దుష్ట లై0గిక వేధింపులు ఎక్కువగా అవ్వుతున్నయి ,కొందరు ముందుకు వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుచున్నారు…
Sithara Entertainments, the leading production house of Telugu Cinema, has delivered a huge blockbuster with…
'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ తో 'మ్యాడ్' గ్యాంగ్ పునరాగమనాన్ని ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సాంప్రదాయ దుస్తులలో మ్యాడ్ గ్యాంగ్…
పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ తన దర్శకత్వంలో "సుబ్రహ్మణ్య"సినిమాతో తన కుమారుడు అద్వయ్ని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఎస్జి…