‘కార్తికేయ 2’ టీమ్ ను అభినందించిన TFJA

Must Read

70వ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా ఎంపికైంది ‘కార్తికేయ 2’. నిఖిల్ కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ‘కార్తికేయ 2’ చిత్రానికి జాతీయ అవార్డు వరించిన సందర్భంగా.. చిత్ర నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్, డైరెక్టర్ చందు మొండేటి గార్లను కలసి అభినందనలు తెలిపిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్.

Latest News

చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ...

More News