ZEE5 నిర్మించిన ‘మనోరథంగల్’ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో స్టార్ హీరో మోహన్ లాల్

M.T వాసుదేవన్ నాయర్ కాల్పనిక ప్రపంచంలోకి ‘మనోరథంగళ్’ తీసుకెళ్తుంది.
ZEE5లో  ‘మనోరథంగల్’ మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. తొమ్మిది కథల్లో, తొమ్మిది మంది సూపర్‌ స్టార్లు నటించారు. వాటిని ఎనిమిది మంది ప్రముఖ దర్శకులు కలిసి తెరకెక్కించారు.

మలయాళ చిత్రసీమలో ఒక కొత్త శకానికి గుర్తుగా నిలిచే సంచలనాత్మక సిరీస్ ‘మనోర‌థంగల్’ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సాహితీవేత్త మదత్ తెక్కెపట్టు వాసుదేవన్ నాయర్ 90 సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. M.T. వాసు దేవన్ నాయర్ దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ నటులు, నిర్మాత. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్, M.T. వాసుదేవ‌న్ నాయ‌ర్‌ కుమార్తె అశ్వతి V నాయర్ అతిథులుగా విచ్చేశారు. మనోరథంగల్ ఎపిసోడ్‌లలో ఒకదానికి వాసుదేవన్ నాయర్ కుమార్తె అశ్వతి దర్శకత్వం వహించారు. మనోర‌థంగల్‌లో పనిచేసిన ప్రతి ఒక్కరికి వాసుదేవన్ నాయర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కేరళలోని సుందరమైన నేపథ్యానికి వ్యతిరేకంగా మానవ స్వభావాలు, మనుషుల్లో ఉండే సంక్లిష్టతలను ఆధారంగా ‘మనోరథంగల్’ను రచించారు. ఒక్కో వైవిధ్యమైన క‌థాంశాలుగా తొమ్మిది కథలతో సాగే సమాహారామే మనోరథంగల్. ఇది మానవ ప్రవర్తనలొని వైరుధ్యాలను చూపిస్తుంది. కరుణ, ప్రవృత్తులు రెండింటినీ చూపిస్తుంది.మనిషికి ఉండే భావోద్వేగాలు, మానవత్వం యొక్క గొప్పదనం చెప్పేలా ఈ సిరీస్ సాగనుంది.

ఈ వెబ్ సిరీస్‌లో తొమ్మిది గ్రిప్పింగ్ కథలు ఉన్నాయి. ప్రతీ కథ పద్మవిభూషణ్ డాక్టర్ కమల్ హాసన్ పరిచయం చేస్తారు. ‘ఒల్లవుం తీరవుమ్’ (అలలు, నది ఒడ్డు)తో ఈ వెబ్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇందులో ప్రముఖ మోహన్‌లాల్ నటించారు. ఈ ఎపిసోడ్‌కు ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. రంజిత్ దర్శకత్వంలో ‘కడుగన్నవా ఒరు యాత్ర కురిప్పు’ (కడుగన్నవ: ఎ ట్రావెల్ నోట్)లో మమ్ముట్టి నటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ‘శిలాలిఖితం’ ఎపిసోడ్‌లో బిజు మీనన్, శాంతికృష్ణ, జాయ్ మాథ్యూ నటించారు. ‘కచ్చ’ (విజన్)లో పార్వతి తిరువోతు, హరీష్ ఉత్తమన్ నటించారు. దీనికి శ్యామప్రసాద్ దర్శకత్వం వహించారు. అశ్వతీ నాయర్ దర్శకత్వంలోని ‘విల్పన’ (ది సేల్)లో మధుబాల, ఆసిఫ్ అలీలు నటించారు. మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన ‘షెర్లాక్’లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఫహద్ ఫాసిల్, నదియా మొయిదు నటించారు. జయరాజన్ నాయర్ తెరకెక్కించిన ‘స్వర్గం తురకున్న సమయం’ (స్వర్గం తలుపులు తెరిచినప్పుడు) కైలాష్, ఇంద్రన్స్, నేదురుముడి వేణు, ఎంజి పనికర్, సురభి లక్ష్మితో సహా నక్షత్ర నటించారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో  ‘అభ్యం తీరి వీందుం’ (మరోసారి, శరణు వెతుకులాట) ఉండే ఈ ఎపిసోడ్‌లో సిద్ధిక్, ఇషిత్ యామిని, నజీర్ నటించిచారు. రతీష్ అంబట్ దర్శకత్వంలో ‘కడల్‌క్కట్టు’ (సీ బ్రీజ్) వచ్చిన ఈ ఎపిసోడ్‌లో ఇంద్రజిత్, అపర్ణ బాలమురళి నటించారు.

మోహన్‌లాల్ మాట్లాడుతూ.. ‘ఎం.టి. సార్ రాసిన ఈ కథ కోసం నన్ను సంప్రదించినప్పుడు నేను దాన్ని ఆయనకు గురుదక్షిణగా భావించాను. మనోరథంగల్ ఆగస్టు 15నుంచి  ZEE5లో ప్రీమియర్‌గా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో తొమ్మిది కథలున్నాయి. భారతీయ సినిమా నుండి ప్రఖ్యాత దర్శకులు, నటులు మరియు సాంకేతిక నిపుణులందరూ కలిసి ఈ వెబ్ సిరీస్‌ కోసం పని చేశారు. ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులకు అందించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అని అన్నారు.

ZEE5 లో విడుదలైనప్పటి నుంచి మనోరథంగల్ పరిశ్రమ అంతటా, ముఖ్యంగా ప్రేక్షకుల నుంచి విపరీతమైన అభిమానాన్ని, ప్రశంసలను దక్కించుకుంటోంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

14 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago