తెలంగాణ హైకోర్టు సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
థియేటర్ యజమానుల తరఫున అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలు వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని వారి వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసింది. పిటిషనర్ ఒకే థియేటర్లో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజుపై కేసు వేసినందున, ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్కే పరిమితం కావాలని పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజులు వసూలు చేయవచ్చు.
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…
అపోలో హాస్పిటల్స్ భారతదేశంలో తన 76వ ఆసుపత్రిని ప్రారంభించింది. హైదరాబాద్లో సాంకేతికంగా అధునాతనమైన ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని ఆవిష్కరించింది.…
స్టార్ వుడ్ ఎంటర్టైన్మెంట్, రిసిప్ శెట్టి ఫిలిమ్స్, బ్యానర్ లో ఎమ్ అచ్చిబాబు సమర్పణలో‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా…