తెలంగాణ హైకోర్టు సింగిల్ స్క్రీన్స్/ స్టాండ్ అలోన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకుండా ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.
థియేటర్ యజమానుల తరఫున అడ్వొకేట్ ఎస్. నిరంజన్ రెడ్డి, అడ్వొకేట్ సిర్గపూర్ సాహిల్ రెడ్డి వాదనలు వినిపించారు. థియేటర్లను ప్రభావితం చేసే ఈ ఆదేశాన్ని వారి వాదనలు వినకుండా జారీ చేశారని వారు కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు ఒక ముఖ్యమైన విషయం తెలియజేసింది. పిటిషనర్ ఒకే థియేటర్లో వసూలు చేస్తున్న పార్కింగ్ ఫీజుపై కేసు వేసినందున, ఆ ఆదేశం కూడా ఆ ఒక్క థియేటర్కే పరిమితం కావాలని పేర్కొంది.
ప్రస్తుతం తెలంగాణలో ఏషియన్ కోనార్క్ థియేటర్ మినహా అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజులు వసూలు చేయవచ్చు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని (ఆగస్టు 22) పురస్కరించుకుని ప్రముఖ నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు (MLC), ఏపీ గ్రీన్…
మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలను గబ్బర్ సింగ్ టీమ్ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిరంజీవి గారి నివాసంలో…
మలయాళ స్టార్ హీరో నివిన్ పాలీ మరో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ "బెత్లెహెం…
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియెస్ సమర్పణలో…
తిరుమల తిరుపతి దేవస్థానంకి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్గా శ్రీధరవర్మ బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి సమీపంలోని…
▪️ ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్కేర్’▪️ మధురైలో ‘కలర్స్ 2.0’ నూతన బ్రాంచ్ ఏర్పాటు▪️ బరువు…