మహిళా కమిషన్ మెంబర్‌గా కుష్బూ

Must Read

బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్‌ను కేంద్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మమత కుమారి, డెలినా కొంగ్డప్‌లను కూడా నియమించగా..

వీరు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. దీనిపై కుష్బూ స్పందిస్తూ.. ‘ఇంతటి పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నారీ శక్తిని పరిరక్షించడానికి కృషి చేస్తాను’ అని ట్వీట్ చేశారు…

Latest News

‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ ,క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల

ల‌వ్‌, ఎమోష‌న్, డ్రామా వంటి క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తోపాటు చ‌క్క‌టి సోష‌ల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమా విడుదల వైవిధ్యమైన...

More News