మహిళా కమిషన్ మెంబర్‌గా కుష్బూ

Must Read

బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్‌ను కేంద్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మమత కుమారి, డెలినా కొంగ్డప్‌లను కూడా నియమించగా..

వీరు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు. దీనిపై కుష్బూ స్పందిస్తూ.. ‘ఇంతటి పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నారీ శక్తిని పరిరక్షించడానికి కృషి చేస్తాను’ అని ట్వీట్ చేశారు…

Latest News

మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఆరంభం’ అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్

'C/o కంచరపాలెం'లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ భగత్ లీడ్ రోల్ లో నటించిన మైండ్ బెండింగ్ టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ 'ఆరంభం'. అజయ్...

More News