అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె “నైరా” మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల హైదరాబాద్ రాక్ హైట్స్ లో వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సునీల్ చలమల శెట్టి, ప్రముఖ నాయకులు కన్నా రావు, సంగీత దర్శకులు మణిశర్మ, ప్రముఖ నిర్మాత దాము, డైరెక్టర్ కృష్ణ చైతన్య,రఘు కుంచె, దర్శకుడు రమేష్ వర్మ, ఆర్టిస్ట్ జెమిని సురేష్, ఆర్టిస్ట్ మధు నందన్, ఆర్టిస్ట్ గగన్ విహారి , ఆర్టిస్ట్ శ్రవణ్, నిర్మాత రాజేంద్ర రెడ్డి,నిర్మాత సేవన్ హిల్స్ సతీష్ జూనియర్ పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం వజ్ర ఈవెంట్స్ ఆధ్వర్యం లో వైభవంగా జరిగింది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…