పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ”.
సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి,స్వప్న చౌదరి,పులగం వెంకట్, సత్య శ్రీ,గడ్డం నవీన్, షన్ను , సి.కే. రెడ్డి , శోభన్ బోగరాజు, నేత సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.
జులై 3 నుండి 21 వరకు హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారం లో విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. సీనియర్ నటులు అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ఈ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా కి మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ, కెమెరా – సుధాకర్ బాట్లే, అసోసియేట్ కెమెరా- శివ లు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…