పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ”.
సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి,స్వప్న చౌదరి,పులగం వెంకట్, సత్య శ్రీ,గడ్డం నవీన్, షన్ను , సి.కే. రెడ్డి , శోభన్ బోగరాజు, నేత సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.
జులై 3 నుండి 21 వరకు హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారం లో విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. సీనియర్ నటులు అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ఈ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా కి మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ, కెమెరా – సుధాకర్ బాట్లే, అసోసియేట్ కెమెరా- శివ లు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…
ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…
ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…
సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…