పి.వి.ఆర్ట్స్ పతాకం పై వెంకట్ పులగం నిర్మాతగా తల్లాడ సాయికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ” మిస్టరీ”.
సుమన్, ఆలీ, తనికెళ్ళ భరణి, రవి రెడ్డి, దుగ్గిరెడ్డి వెంకట్ రెడ్డి,స్వప్న చౌదరి,పులగం వెంకట్, సత్య శ్రీ,గడ్డం నవీన్, షన్ను , సి.కే. రెడ్డి , శోభన్ బోగరాజు, నేత సింగ్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయింది.
జులై 3 నుండి 21 వరకు హైదరాబాద్ మరియు పరిసరప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. సింగల్ షెడ్యూల్ లో సినిమా షూటింగ్ అంత పూర్తి అవుతుంది. సెప్టెంబర్ చివరి వారం లో విడుదల కు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. సీనియర్ నటులు అలీ, సుమన్, తనికెళ్ళ భరణి ఈ చిత్రం లో కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమా కి మాటలు- శివ కాకు, సంగీతం- రామ్ తవ్వ, కెమెరా – సుధాకర్ బాట్లే, అసోసియేట్ కెమెరా- శివ లు చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…