క‌రోనా బారిన ప‌డ్డ బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బీ

Must Read

బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. “ఇప్పుడే క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోగా పాజిటివ్‌గా వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా నాతో పాటు ఉన్న వారంతా, న‌న్ను క‌లిసిన వారు ప‌రీక్ష‌లు చేయించుకోండి. జాగ్ర‌త్త‌గా ఉండండి” అని మంగ‌ళ‌వారం రాత్రి అమితాబ్ ట్వీట్ చేశారు.

Latest News

*పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్‌గా రాబోతున్న ‘వనజీవి రామయ్య’-

▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా వనజీవి హరిత అవార్డు పురస్కార...

More News