ఘనంగా రెంట్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక
రెంట్ చిత్రం ఆగస్టు 25న విడుదల
జె ఎం ఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని మరియు వనిత రెడ్డి హీరో హీరోయిన్ గా రఘు వర్ధన్ రెడ్డి దర్శకుడిగా బలగం జగదీష్ నిర్మించిన చిత్రం రెంట్ (Rent). ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 25న విడుదల అవుతుంది. అయితే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా
తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “రఘు వర్ధన్ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. తాను కో డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు నుంచి నాకు పరిచయం. రెంట్ సినిమా ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. యూత్ కి కావాల్సిన అంశాలు అన్ని ఈ చిత్రం లో ఉన్నాయి. శివ రెడ్డి మంచి టాలెంట్ ఉన్న నటుడు. సినిమా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆగస్టు 25న విడుదల అవుతుంది. మంచి విజయం సాధించాలి” అని కోరుకున్నారు.
హీరో శివ రెడ్డి మాట్లాడుతూ “ఈ చిత్ర దర్శకుడు నన్ను హీరో గ అడిగినప్పుడు నేను హీరో గ చేయటం లేదు అని చెప్పాను, కానీ దర్శకుడి సంస్కారం మరియు కథ నన్ను కట్టిపడేశాయి. వెంటనే సినిమా చేస్తా అని ఒప్పుకున్నా. మంచి థ్రిల్లింగ్ కథ, మంచి కామెడీ ఉంటుంది, యూత్ కి బాగా నచ్చుతుంది, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. మంచి మెసేజ్ ఉంది. సినిమా అందరికీ నచ్చుతుంది. ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.
నటుడు అమిత్ మాట్లాడుతూ “రెంట్ చిత్రం లో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు నా ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది, ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.
హీరోయిన్ జాష్ణిని మాట్లాడుతూ “నేను ఈ సినిమా లో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు లో విడుదల అవుతుంది నా మొదటి తెలుగు సినిమా. ఆగస్టు 25న విడుదల అవుతుంది” అని తెలిపారు.
హీరోయిన్ వనిత రెడ్డి మాట్లాడుతూ “నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఆగస్టు 25న విడుదల అవుతుంది. అందరు థియేటర్ కి మా సినిమా చూసి మంచి విజయం చేస్తారు” అని కోరుకున్నారు.
బ్యానర్ : జె ఏం ఏం జాగృతి మూవీ మేకర్స్
చిత్రం పేరు : రెంట్ (NOT FOR SALE)
నటీనటులు : శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి, తదితరులు
కెమెరా మాన్ : వల్లి
సంగీతం : డి ఎస్ ఆర్ బాలాజీ
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…
నిర్మాత గా ఒక చరిత్ర సృష్టించిన ఎం.ఎస్. రాజు , దర్శకునిగా ‘అగధ’ చిత్రాన్ని ఒక విజువల్ వండర్ గా…
మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా రెయిన్బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
పీఆర్ఓగా, జర్నలిస్ట్గా తెలుగు సినీ పరిశ్రమలో అందరికి సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతూ, మరో నిర్మాత పవన్ తరిగోపులతో…
లెజెండ్రీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ‘దాదా - ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ సినిమా ఫస్ట్ లుక్…