రేచెల్ పిక్చర్స్ పతాకం పై నూతన చిత్రం ప్రారంభం

Must Read

రేచెల్ పిక్చర్స్ పతాకంపై పాత కొత్త నటీనటులతో నిన్న హైదరాబాద్ లో ఓ చిత్రం స్క్రిప్టు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ప్రొడ్యూసర్ అబ్దుల్ కలాం, డైరెక్టర్ శివప్రసాద్, రైటర్ పండు చరణ్ సారథ్యంలో ప్రారంభమైన ఈ చిత్రానికి ముఖ్య అతిథులుగా సంగీత దర్శకులు గంటాడి కృష్ణ, బలగం సత్య, డైరెక్టర్ శివ, ఆర్టిస్ట్ ఎస్. డి జలీల్ ,ఆర్ట్ డైరెక్టర్ ప్రసాద్, డిఓపి అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Latest News

చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్ ప్రాజెక్టు అవుతుంది.. 40 నెలల్లోనే  పూర్తి చేస్తాం – వల్లభనేని అనిల్ కుమార్

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన చిత్రపురి కాలనీ నూతన ప్రాజెక్ట్, భవిష్యత్ కార్యాచరణ గురించి సోమవారం జరిగిన కార్యక్రమం లో సభ్యులు వెల్లడించారు. త్వరలోనే భూమి పూజ...

More News