ఎం ఏ చౌదరి దర్శకత్వంలో ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ మారిశెట్టి నిర్మిస్తున్న చిత్రం “కిస్ మి”. ఈ సందర్భంగా నిర్మాత మారిశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రెడి చేశారు. ఇది మా బ్యానర్లో మూడో చిత్రం. ఈ కథ హైలైట్ అవుతుంది.
ఆగస్టు మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. దర్శకుడు ఎమ్ ఏ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లోనూతన నటీనటులు నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఒక హీరోయిన్ గా పూర్విక ను సెలెక్ట్ చేసాము. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ మా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. శ్రీలంక కు చెందిన ప్రముఖ హీరోయిన్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసాము.ఇతర ఆర్టిస్టు ల వివరాలు త్వరలోనే తెలియచేస్తాము అన్నారు. ప్రాజక్ట్ ఇంచార్జ్: అజిత్, సంగీతం: రాజు, మూలకథ: అహ్మద్, డాన్స్: రాజుసుందరం, ఫైట్స్: విజయన్, నిర్మాత: మారిశెట్టి సునీల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం ఏ చౌదరి.
▪️ వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'వనజీవి రామయ్య' మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా వనజీవి 90 వ జయంతి సందర్భంగా…
హైదరాబాద్:ఆధునిక కాలంలోనూ మూఢనమ్మకాలను ఎండగట్టే ఉత్కంఠ రేపుతూ ఆసక్తికరంగా సాగే కథనంతో తెలుగు తెరపైకి ఓ సినిమా రాబోతుంది. రాజేష్…
▪️తెలుగు సినీ పరిశ్రమలో తొలి పూర్తి స్థాయి AI మూవీ▪️విడుదలకు సిద్ధమవుతూ ప్రచార పర్వం ప్రారంభంహైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో…
జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్న కామెడీ-డ్రామాలో కుక్కుటేశ్వరరావు పాత్రలో మురళీ శర్మ మూడు దశాబ్దాలకుపైగా హిందీ, తెలుగు,…
ఆంధ్రుల ఆరాధ్య దైవంగా వెండితెరపై మూడున్నర దశాబ్దాల పాటు వెలిగి తెలుగువారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించిన నందమూరి తారక…
భద్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక చిత్రం సంచలనం…