ఎం ఏ చౌదరి దర్శకత్వంలో ఎస్ ఎన్ ఆర్ ఫిల్మ్స్ పతాకంపై సునీల్ మారిశెట్టి నిర్మిస్తున్న చిత్రం “కిస్ మి”. ఈ సందర్భంగా నిర్మాత మారిశెట్టి సునీల్ మాట్లాడుతూ ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ ని దృష్టిలో పెట్టుకుని దర్శకుడు కథ రెడి చేశారు. ఇది మా బ్యానర్లో మూడో చిత్రం. ఈ కథ హైలైట్ అవుతుంది.
ఆగస్టు మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది అన్నారు. దర్శకుడు ఎమ్ ఏ చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం లోనూతన నటీనటులు నలుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ఒక హీరోయిన్ గా పూర్విక ను సెలెక్ట్ చేసాము. ముఖ్యంగా ప్రముఖ హీరోయిన్ మా చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. శ్రీలంక కు చెందిన ప్రముఖ హీరోయిన్ ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసాము.ఇతర ఆర్టిస్టు ల వివరాలు త్వరలోనే తెలియచేస్తాము అన్నారు. ప్రాజక్ట్ ఇంచార్జ్: అజిత్, సంగీతం: రాజు, మూలకథ: అహ్మద్, డాన్స్: రాజుసుందరం, ఫైట్స్: విజయన్, నిర్మాత: మారిశెట్టి సునీల్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం ఏ చౌదరి.
ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులు సాధించిన"కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్…
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు…
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…