ప్రస్తుతం శ్రీనగర్ లో జరుగుతున్న G20 దేశాల టూరిజం సదస్సులో పాల్గనడానికి రామ్ చరణ్ హాజరయ్యాడు భారత దేశ సినిమా పరిశ్రమ నుండి !
బాలీవుడ్ నుండి ఎవరూ హాజరవ్వలేదు ఎందుకో మరి !
అఫ్కోర్స్ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అలరించాడు !
దక్షిణ కొరియా ప్రతినిధి బృందం కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఆనందపడ్డారు.
కాశ్మీర్ లో ఫిల్మ్ టూరిజం మీద విలేఖరులతో చర్చలో పాల్గొన్నాడు రామ్ చరణ్ !
రామ్ చరణ్ ఇలా చురుకుగా ఈ సదస్సులో పాల్గొనడం మంచిదే !
రామ్ చరణ్ కి ఇలాంటి విషయాల మీద అవగాన ఉండడం అదే సమయంలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటె ముందు ముందు తాను ఒక నాయుకుడిగా ఎదిగే అవకాశాలని తనతో ఉంచుకుంటున్నాడు అనిపిస్తున్నది !
అభినందనలు రామ్ చరణ్ !
జైహింద్ ! జై భారత్ !
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…