ప్రస్తుతం శ్రీనగర్ లో జరుగుతున్న G20 దేశాల టూరిజం సదస్సులో పాల్గనడానికి రామ్ చరణ్ హాజరయ్యాడు భారత దేశ సినిమా పరిశ్రమ నుండి !
బాలీవుడ్ నుండి ఎవరూ హాజరవ్వలేదు ఎందుకో మరి !
అఫ్కోర్స్ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అలరించాడు !
దక్షిణ కొరియా ప్రతినిధి బృందం కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఆనందపడ్డారు.
కాశ్మీర్ లో ఫిల్మ్ టూరిజం మీద విలేఖరులతో చర్చలో పాల్గొన్నాడు రామ్ చరణ్ !
రామ్ చరణ్ ఇలా చురుకుగా ఈ సదస్సులో పాల్గొనడం మంచిదే !
రామ్ చరణ్ కి ఇలాంటి విషయాల మీద అవగాన ఉండడం అదే సమయంలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటె ముందు ముందు తాను ఒక నాయుకుడిగా ఎదిగే అవకాశాలని తనతో ఉంచుకుంటున్నాడు అనిపిస్తున్నది !
అభినందనలు రామ్ చరణ్ !
జైహింద్ ! జై భారత్ !
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…