G20 దేశాల టూరిజం సదస్సు శ్రీ నగర్, జమ్మూ కాశ్మీర్!

Must Read

ప్రస్తుతం శ్రీనగర్ లో జరుగుతున్న G20 దేశాల టూరిజం సదస్సులో పాల్గనడానికి రామ్ చరణ్ హాజరయ్యాడు భారత దేశ సినిమా పరిశ్రమ నుండి !


బాలీవుడ్ నుండి ఎవరూ హాజరవ్వలేదు ఎందుకో మరి !
అఫ్కోర్స్ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అలరించాడు !
దక్షిణ కొరియా ప్రతినిధి బృందం కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఆనందపడ్డారు.


కాశ్మీర్ లో ఫిల్మ్ టూరిజం మీద విలేఖరులతో చర్చలో పాల్గొన్నాడు రామ్ చరణ్ !
రామ్ చరణ్ ఇలా చురుకుగా ఈ సదస్సులో పాల్గొనడం మంచిదే !
రామ్ చరణ్ కి ఇలాంటి విషయాల మీద అవగాన ఉండడం అదే సమయంలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటె ముందు ముందు తాను ఒక నాయుకుడిగా ఎదిగే అవకాశాలని తనతో ఉంచుకుంటున్నాడు అనిపిస్తున్నది !
అభినందనలు రామ్ చరణ్ !
జైహింద్ ! జై భారత్ !

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News