G20 దేశాల టూరిజం సదస్సు శ్రీ నగర్, జమ్మూ కాశ్మీర్!

Must Read

ప్రస్తుతం శ్రీనగర్ లో జరుగుతున్న G20 దేశాల టూరిజం సదస్సులో పాల్గనడానికి రామ్ చరణ్ హాజరయ్యాడు భారత దేశ సినిమా పరిశ్రమ నుండి !


బాలీవుడ్ నుండి ఎవరూ హాజరవ్వలేదు ఎందుకో మరి !
అఫ్కోర్స్ మహీంద్రా & మహీంద్రా అధిపతి ఆనంద్ మహీంద్రా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి అలరించాడు !
దక్షిణ కొరియా ప్రతినిధి బృందం కూడా రామ్ చరణ్ తో కలిసి నాటు నాటు పాటకి స్టెప్పులు వేసి ఆనందపడ్డారు.


కాశ్మీర్ లో ఫిల్మ్ టూరిజం మీద విలేఖరులతో చర్చలో పాల్గొన్నాడు రామ్ చరణ్ !
రామ్ చరణ్ ఇలా చురుకుగా ఈ సదస్సులో పాల్గొనడం మంచిదే !
రామ్ చరణ్ కి ఇలాంటి విషయాల మీద అవగాన ఉండడం అదే సమయంలో ఉత్సాహంగా పాల్గొనడం చూస్తుంటె ముందు ముందు తాను ఒక నాయుకుడిగా ఎదిగే అవకాశాలని తనతో ఉంచుకుంటున్నాడు అనిపిస్తున్నది !
అభినందనలు రామ్ చరణ్ !
జైహింద్ ! జై భారత్ !

Latest News

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి, సితార...

More News