ఈసారైనా సినిమాలోని మొదటి పాట?! ఇటీవల విడుదలైంది. యూట్యూబ్ మరియు అన్ని సంగీత ప్లాట్ఫారమ్లలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రాకేందు మౌళి రాసిన మనోహరమైన సాహిత్యం మరియు అర్జున్ విజయ్ యొక్క అద్భుతమైన గానంతో, ఈ ట్రాక్ యువత నోట ప్రతిధ్వనిస్తోంది.
విప్లవ్ దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రను పోషించాడు. “ఈసారైనా” సినిమా ఒక అందమైన గ్రామీణ నేపధ్యంలో నిరుద్యోగ యువకుడు ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతూ అదేవిధంగా అతని ప్రేమను వెతుక్కునే దిశగా సాగుతుంది. ఈ చిత్రానికి తేజ్ కథలోని ఎమోషన్ ని పండించేలా అద్భుతమైన సంగీతం అందించారు. సంకీర్త్ కొండ సహ-నిర్మాత గా అశ్విని అయలూరు ప్రధాన నటిగా నటించారు. ఈ చిత్రం ఈ జనరేషన్ కి తగినట్టుగ అన్ని ఎమోషన్స్ ను అందించే ఒక ప్రామిసింగ్ సినిమా.
ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. జనాలను ఆకట్టుకునే టైటిల్తో “ఈసారైనా” ఇటీవలి కాలంలో ఎంతగానో ఎదురుచూస్తున్న చిన్న చిత్రంగా దూసుకుపోతోంది.
నటీనటులు : విప్లవ్, అశ్విని, ప్రదీప్ రాపర్తి, మహబూబ్ బాషా, కార్తికేయ దేవ్, నీతు క్వీన్, సత్తన్న, అశోక్ మూలవిరాట్
టెక్నీషియన్స్:
నిర్మాత: విప్లవ్
సహ నిర్మాత: సంకీర్త్ కొండా
కథ, మాటలు, స్క్రీన్ప్లే- దర్శకత్వం: విప్లవ్
సంగీతం: తేజ్
డి ఓ పి: గిరి
ఎడిటింగ్: విప్లవ్
కళ: దండు సందీప్ కుమార్
డి ఐ: మేయిన్ స్టూడియోస్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ కొండ
లైన్ ప్రొడ్యూసర్: పూర్ణిమ రెడ్డి
సాహిత్యం: గోరేటి వెంకన్న, రాకేందు మౌళి, శరత్ చేపూరి
గాయకులు: గోరేటి వెంకన్న, ఎల్ వి రేవంత్, పి వి ఎన్ ఎస్ రోహిత్, యశ్వంత్ నాగ్
పబ్లిసిటీ మరియు లిరికల్: బాబీ
పి ఆర్ ఓ : మధు VR
ఈషా రెబ్బ, అనన్య నాగళ్ల, నందిని రాయ్, దినేశ్ తేజ్, అజయ్ కతుర్వార్, యశ్విన్ వేగేశ్నలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం…
ఇఈ, రాజయోగం వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు రామ్ గణపతి. ఆయన హీరోగా నటిస్తున్న సినిమా "కాలం". ఈ…
రోహిత్ హీరోగా అబిద్ భూషణ్ పోలీస్ పాత్రలో నటించిన సినిమా "మిస్టీరియస్".రియా కపూర్ , మేఘనా రాజ్ పుత్ నటీనటులుగా…
ప్రతిష్టాత్మక సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'పతంగ్' పతంగుల పోటీతో రాబోతున్న ఈ యూత్ఫుల్…
ప్రముఖ మహిళా వ్యాపారవేత్త జి. శైలజా రెడ్డి నిర్మాతగా శివాల ప్రభాకర్ దర్శకత్వంలో!! తెలుగు చిత్రసీమలోకి మరో మహిళా నిర్మాత…
నటుడిగా, వ్యక్తిగా నటభూషణ శోభన్ బాబుకు ఓ ప్రత్యేకస్థానం ఉందని సీనియర్ నటుడు మురళీమోహన్ అన్నారు. శోభన్ బాబు కథానాయకుడిగా…