కారణజన్ముడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని “తెలుగు సినిమా వేదిక”తో కలిసి… “ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” ఈనెల 28న (ఎన్టీఆర్ జయంతి నాడు) ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేస్తోంది. పలు రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్టులు పాలుపంచుకునే ఈ వేడుక హైదరాబాద్ లోని, ఎల్.వి ప్రసాద్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరగనుంది.
నటుడిగా, నాయకుడిగా భారత దేశ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్ ను సంస్మరించుకుంటూ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు జర్నలిజం విభాగంలో “సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్” ధీరజ అప్పాజీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు… “ఎఫ్.టి.పి.సి ఇండియా” అధ్యక్షులు చైతన్య జంగా, “తెలుగు సినిమా వేదిక” అధ్యక్షుడు వీస్ వర్మ పాకలపాటి ఒక ప్రకటనలో తెలిపారు!!
సాయి సింహాద్రి సైన్మా బ్యానర్ మీద సాయి సింహాద్రి హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘సన్ ఆఫ్’. ఈ మూవీని…
ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్…
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…