‘శుభం’ సినిమాను, ఆ సినిమాలో నా పాత్రను ఆదరించింనందుకు ప్రేక్షకులను నా ధన్యవాదాలు: నటుడు గవిరెడ్డి శ్రీనివాసరావు

1 year ago

ప్రముఖ కథానాయిక సమంత నిర్మాతగా మారుతూ నిర్మించిన తొలిచిత్రం 'శుభం'. హారర్‌ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయపథంలోకి దూసుకెళుతోంది.…

హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో “ఎస్ వీసీ 59” మూవీ నుంచి ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్

1 year ago

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో క్రేజీ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ దిల్…

“వీడీ 14” కొత్త పోస్టర్ రిలీజ్

1 year ago

హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ కాంబో క్రేజీ మూవీ "వీడీ 14"…

సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ రీ- రిలీజ్..

1 year ago

సరికొత్తగా మెగాస్టార్ చిరంజీవి 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ- రిలీజ్.. రీల్ టు 3D ప్రింట్ కోసం ఎంతో శ్రమించిన చిత్రయూనిట్ టాలీవుడ్ నుంచి వచ్చి అతి…

కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ చేతులు మీదగా “తెరచాప” టీజర్ లాంచ్

1 year ago

అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ…

ఆహా ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ “త్రీ రోజెస్” సీజన్ 2 నుంచి యాక్ట్రెస్ కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

1 year ago

ఈషా రెబ్బా, హర్ష చెముడు, ప్రిన్స్ సిసిల్, హేమ, సత్యం రాజేశ్, కుషిత కల్లపు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ త్రీ రోజెస్. ఆహా ఓటీటీలో…

వినూత్న ప్రేమకథతో రాబోతున్న ఐబిఎం ప్రొడక్షన్ హౌస్ మొదటి చిత్రం !!!

1 year ago

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో ఒక చిత్రం రాబోతోంది. యువతను విపరీతంగా ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చిత్రం.…

డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్” గ్లింప్స్ రిలీజ్

1 year ago

"శుక్ర", "మాటరాని మౌనమిది", "ఏ మాస్టర్ పీస్" వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ "కిల్లర్" అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్…

కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో 24 క్రాఫ్ట్స్ నివాళి!

1 year ago

ఇటీవల కశ్మిర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై…

పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి

1 year ago

ఏప్రిల్ 22, 2020న బైసరన్ లోయలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను దారుణంగా చంపి, 20 మందికి పైగా గాయపరిచిన పహల్గామ్ ఉగ్రవాద దాడిపై తెలుగు చలనచిత్ర…