” నా 50వ చిత్రం ‘డిటెక్టివ్ తీక్షణ’ తో ప్రేక్షకులు ఎంటర్టైన్ అవడమే కాకుండా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కి లోనవుతారు ” – ప్రియాంక ఉపేంద్ర
బెంగాల్ కు చెందిన ప్రియాంక త్రివేది 90వ చివరి దశకం నుండి 2000 తొలి నాళ్ళ వరకు అనేక బెంగాలీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్. ప్రముఖ కన్నడ స్టార్ హీరో, దర్శకుడు ఉపేంద్ర ను వివాహమాడి ప్రియాంక ఉపేంద్ర గా మారిన ఆవిడ, వివాహం తర్వాత కూడా ఎన్నో ఆఫర్లు వచ్చినా తనకు నచ్చిన క్యారెక్టర్ లను ఎంచుకుంటూ సెలెక్టివ్ గా సినిమాలు చేశారు. కానీ తను ఎప్పుడూ సినిమాలకు దూరం కాలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆకట్టుకునే నటనతో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు ‘డిటెక్టివ్ తీక్షణ‘ గా తన 50వ చిత్రంతో మన ముందుకు రానున్నారు. మేకర్స్ ఆకట్టుకునే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ప్రియాంక ఉపేంద్ర గన్ పట్టుకుని టిపికల్ యాక్షన్ పోజ్ తో ఉన్న ఈ ఫస్ట్ లుక్, టైటిల్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ రఘు దర్శకత్వం వహిస్తుండగా పొలకల చిత్తూర్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన గుత్తముని ప్రసన్న, జి ముని వెంకట్ చరణ్ ( ఈవెంట్ లింక్స్, బెంగళూర్) పురుషోత్తం బి (ఎస్ డి సి) నిర్మాతలు వ్యవహరిస్తున్నారు.
50 సినిమాలతో, రెండు దశాబ్దాలకు పైగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న తన సినీ ప్రయాణం గురించి ప్రియాంక ఉపేంద్ర ఎక్స్ క్లుజివ్ ఇంటర్వ్యూ ….
20 సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న మీ సినీ ప్రయాణం గురించి తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ?
ఉపేంద్ర గారిని పెళ్ళాడక ముందు, తర్వాత మీ ఆలోచన ధోరణిలో వచ్చిన మార్పులు ?
మీరు ఒక స్క్రిప్ట్ ఫైనల్ చేయాలంటే అందులో దేనికి ప్రాధాన్యత ఇస్తారు ?
ఒక స్టార్ హీరో, దర్శకుడి భార్యగా పాత్రలను ఎంచుకునేప్పుడు మీ మీద ఎలాంటి ప్రెజర్ ఉంటుంది ?
డిటెక్టివ్ తీక్షణ చిత్రాన్ని ఎంచుకోవడానికి ట్రిగ్గరింగ్ పాయింట్ ఎంటి ?
ఇలాంటి ఒక సూపర్ హీరో తరహా సినిమా చేసేటప్పుడు చాలా ఇతర చిత్రాల ప్రభావం ఉంటుంది. అలాంటి రిఫరెన్స్ లు ఉన్నప్పుడు మీరు ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారు ?
కొన్ని పాత్రల కోసం ఫిజికల్ గా కష్టపడాల్సి వస్తే కొన్నిటి కోసం మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ సినిమాలో ఆ రెండు ఉన్నాయా. వాటికి మీరు ఎలా బ్యాలన్స్ చేశారు ?
ఏదైనా సన్నివేశం తాలూకా రిఫరెన్స్ ఇంకో సినిమా నుండి తీసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రేక్షకులకు ఆ సినిమా గుర్తు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు.
ఇది మీకు 50వ సినిమా. దీన్నుంచి ఏమి నేర్చుకున్నారు, ఏది మార్చుకున్నారు ?
ఇది ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్. మార్కెట్ లో కమర్షియల్ గా ఎలా పే చేస్తుంది అనుకుంటున్నారు ?
మీ 50 సినిమాల్లో, దాదాపు 30 మందికి పైగా దర్శకులతో పని చేసి ఉంటారు. ఈ చిత్ర దర్శకుడు రఘు ప్రత్యేకత ఏంటి?
బాహుబలి, కే జీ ఎఫ్, కాంతార చిత్రాలతో సినిమాల్లో భాషా సరిహద్దులు చేరిగిపోయాయి. ఒక నటీమణి గా ఈ మార్పు ను చూసినప్పుడు ఏమనిపిస్తుంది ?
డిటెక్టివ్ తీక్షణ ఆడవాళ్ళని ఏ విధంగా ఇన్స్పైర్ చేయగలదు అనుకుంటున్నారు ?
మీ 50 చిత్రాల కెరియర్ లో మిమ్మల్ని ఆందోళనకి, ఖంగారుకి గురిచేసిన సన్నివేశం ఏదైనా ఉందా ? అలాంటి సిట్యువేషన్ ని మీరు ఎలా ఓవర్ కమ్ చేశారు ?
ఈ సినిమాలో సంగీతానికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పండి ?
మీరు మీ చిత్రాలని ఉపేంద్ర సార్ కి చూపిస్తారా ఆయన ఏమన్నా ఇన్పుట్స్ ఇస్తారా ?
అప్ కే, ఆస్పైరింగ్ హీరోయిన్స్ కు మీరిచ్చే సలహా.. అలాగే కంబ్యాక్ ఇవ్వాలనుకుంటున్న వారికి కూడా…
మీరు చేయాలనుకుంటున్న డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా ?
డిటెక్టివ్ తీక్షణ ను ఎన్ని భాషల్లో విడుదల చేస్తున్నారు ?
మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్లు / స్పెషల్ థియేటర్లు: టికెట్పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…
ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…