”కరాళ” చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్

హెహ్ ఎమ్ మూవీ మేకర్స్ పతాకం పై రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ, వీరు ప్రధాన పాత్రలో హెహ్ ఎమ్ శ్రీనందన్ దర్శకత్వం వహించగా బోదాసు నర్సింహా నిర్మించిన చిత్రం “కరాళ” (Karala). ఈ చిత్రం విడుదలకు సిద్ధం గా ఉంది. ఈ చిత్రం కన్నడంలో ‘బీగా’ (Beega) పేరుతో విడుదల అవుతుంది. కరాళ చిత్రానికి సంభందించిన థియేట్రికల్ ట్రైలర్ ను పాత్రికేయుల సమావేశంలో విడుదల చేసారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రత్నావళి కొత్తపల్లి, శ్రీహరి, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గజవెల్ నర్సింహా తదితరులు విచ్చేసారు.

అనంతరం తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ “ఒక మంచి సినిమా ని ఎంకరేజ్ చేసే ఆ సినిమా బ్రతుకుతుంది. ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ అధినేత బాపిరాజు గారు విడుదల చేస్తున్నారు. అయన చాలా గ్రాండ్ గా చిత్రాన్ని విడుదల చేస్తారు. కన్నడ నుంచి వచ్చిన చిత్రాలు అని విజయవంతం అయ్యాయి. ఈ చిత్రం తెలుగు కన్నడ భాషల్లో విడుదల అవుతుంది. మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ “దర్శకుడు సాగర్ గారి శిస్యుడు శ్రీనందన్. కరాళ తెలుగు కన్నడ లో విడుదల అవుతుంది. హీరో రవి శంకర్ ఉంటె సినిమా చాలా గ్రాండ్ గా ఉంటుంది. మంచి హిట్ అవాలి” అని కోరుకున్నారు.

జబర్దస్త్ యాక్టర్ నవీన్ మాట్లాడుతూ “నేను ఈ చిత్రం లో మంచి క్యారెక్టర్ వేసాను. ఫస్ట్ టైమ్ కన్నడ చిత్రంలో నటించాను. నా క్యారెక్టర్ బాగా వచ్చింది. ట్రైలర్ బాగుంది. ఏ చిత్రం మంచి విజయం సాదించాలి” అని కోరుకున్నారు.

నిర్మాత బోదాసు నర్సింహా మాట్లాడుతూ “నేను పిలవగానే వచ్చిన నా మిత్రులు శ్రీహరి, ధనుంజయ్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, గజవెల్ నర్సింహా అందరికి నా ధన్యవాదాలు. నాకు సినిమా అంటే తెలీదు, దర్శకుడు శ్రీనందన్ మంచి కథ చెప్పాడు, బాగా నచ్చింది, వెంటనే ప్రొడ్యూస్ సిద్ధం అని అనుకున్న. నా మిత్రుడు పిట్ల భాస్కర్ సహా నిర్మాతగా నాకు చాలా హెల్ప్ చేసాడు. మా కరాళ చిత్రం చాలా గొప్పగా వచ్చింది. తెలుగు కన్నడ లో విడుదల చేస్తున్నాం. అందరికి నచ్చుతుంది” అని ఆశించారు.

సహా నిర్మాత పిట్ల భాస్కర్ మాట్లాడుతూ “కరాళ చిత్రం బాగా నచ్చింది. నేను కో ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను, సినిమా చూసాను, చాలా కొత్తగా మంచి సస్పెన్స్ తో ఉంటుంది. అందరికి బాగా నచ్చుతుంది” అని తెలిపారు.

సంగీత దర్శకుడు శ్రీ గురు మాట్లాడుతూ “ఈ చిత్రం లో మూడు పాటలు ఉన్నాయి. చాలా కొత్తగా ఉంటుంది. మంచి మ్యూజిక్ వచ్చింది., అందరికి ఈ సినిమా నచ్చితుంది” అని ఆశించారు.

నటుడు జెడి ఆకాష్ మాట్లాడుతూ “నా ఈ అవకాశం ఇచ్చిన నా దర్శకుడు నిర్మతల కి ధన్యవాదాలు. కరాళ చిత్రం చాలా డిఫరెంట్ కథ, లవ్ సైన్స్ మిస్టరీ ఈ మూడు అంశాలు కలిసి ఉన్న కథ. షూటింగ్ చాలా బాగా జరిగింది. త్వరలో విడుదల అవుతుంది. నేను కన్నడ లో కొని సినిమాలు చేశాను కానీ తెలుగు లో ఇది నా మొదటి సినిమా. మీకు అందరికి నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.

దర్శకుడు శ్రీనందన్ మాట్లాడుతూ “కరాళ చిత్రం సైంటిఫిక్ మిస్టరీ చిత్రం. చాలా ఇంటరెస్టింగ్ గా మంచి ట్విస్ట్స్ తో మంచి సంగీతం తో మంచి యాక్షన్ సన్నివేశాలతో చాలా కొత్తగా ఉంటుంది. కన్నడ లో ‘బీగా’ పేరుతో మార్చ్ 3న విడుదల చేస్తున్నాం. తెలుగు లో త్వరలో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. అందరికి నచ్చుతుంది” అని తెలియజేసారు.

చిత్రం పేరు : కరాళ

బ్యానర్ : హెహ్ ఎమ్ మూవీ మేకర్స్

నటి నటులు : రవి శంకర్, జెడి ఆకాష్, సయెద్ ఇర్ఫాన్, సుమితా బజాజ్, సహర్ అఫ్సహ, వీరు, సుచంద్ర ప్రసాద్, సుమన్ శెట్టి, నవీన్ జబ్బర్దాస్త్, మహర్షి తదితరులు

నిర్మాత : బోదాసు నర్సింహా

దర్శకుడు : హెహ్ ఎమ్ శ్రీనందన్

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ గురు

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సునీల్ కశ్యప్

కెమెరా మాన్ : ఎమ్ బి అల్లికట్టి, వీనస్ నాగరాజ్ మూర్తి
ఫైట్స్ : థ్రిల్లర్ మంజు, అల్టిమేట్ శివ
కొరియోగ్రాఫర్ : హరి కృష్ణ
ఎడిటర్ : వెంకీ
డైలాగ్స్ : జమదగ్ని మహర్షి
లిరిక్స్ : హెహ్ ఎమ్ శ్రీనందన్, సురేష్ గంగుల
సింగర్స్ : అరుణ్ కౌండిన్య, రితేష్, బృంద, భార్గవి పిళ్ళై

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

11 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago