ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్వర్యంలో “ఉగాది సినిమా పురస్కారాలు” పేరిట విజయవాడ – గుంటూరు హైవే నందు గల హ్యాపీ రిసార్ట్స్ లో నిర్వహించిన వేడుకలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీ “బెస్ట్ ఫిల్మ్ జర్నలిస్ట్” అవార్డు అందుకున్నారు. ఉత్తమ డైరెక్టర్ గా వేణు ఎల్దండి (బలగం), ఉత్తమ క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అజయ్ ఘోష్ (మంగళవారం), ఉత్తమ హీరోగా ఆశిష్ గాంధీ (రుద్రాంగి), ఉత్తమ వెటరన్ డైరెక్టర్ గా “అంకురం”ఫేమ్ సి.ఉమామహేశ్వరరావు (ఇట్లు అమ్మ), ఉత్తమ దర్శకుడుగా వెంకట్ పెదిరెడ్ల (అనుకోని ప్రయాణం), ఉత్తమ సపోర్టింగ్ నటుడుగా కోయ కిషోర్, ఉత్తమ సహాయ నటిగా జయశ్రీ రాచకొండ, ఉత్తమ బాలనటిగా బేబీ నేహా (లిల్లి), ఉత్తమ ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా లోహిత్ కుమార్ (అక్షరం) తదితరులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు కొత్త బసిరెడ్డి, ఏపీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు ఏ.యమ్.రత్నం, మాజీ అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ, జనరల్ సెక్రెటరీ జె.వి.మోహన్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ విజయవర్మ పాకలపాటి, జాయింట్ సెక్రటరీ జంగా చైతన్య, మారం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు!!
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…