తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కొత్త ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికలో అమీరాజు 35 ఓట్ల తేడాతో నిర్ణయాత్మక విజయం సాధించారు. అతని విజయం ఫెడరేషన్ నాయకత్వంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. గతంలో, దొరై జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహించారు కానీ ఇటీవలి మేనేజర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు, ఇది పాత్ర నుండి అనర్హతకు దారితీసింది. ఫెడరేషన్ నిబంధనల ప్రకారం దొరై అనర్హత కారణంగా జనరల్ సెక్రటరీ స్థానానికి కొత్త ఎన్నిక అవసరం. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ లో అమ్మి రాజు కానుమిల్లి విజయం సాధించారు …
బుధవారం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ లో అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ అధర్వం లో అమ్మిరాజు కానుమిల్లి పదవీ ప్రమాణ స్వీకార కార్యాక్రమం ఘనంగా జరిగింది … అమ్మిరాజు కానుమిల్లి మాట్లాడుతూ …
నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన గౌరవ జనరల్ కౌన్సిల్ సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ , కార్మికుల హక్కుల కోసం ఐక్యత కోసం పోరాడతానని నన్ను నమ్మి నాకు అప్పగించిన ఈ బాధ్యతను మీ అందరి సహకారంతో నిర్వర్తిస్తానని అమ్మిరాజు కానుమిల్లి అన్నారు..
ఈ కార్యకరం లో అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, కోశాధికారి సురేష్ , డైరెక్టర్ న, శంకర్ హీరో అల్లరి నరేష్ , కామిడీయన్ హైపర్ ఆది , హరినాథ్ ,సాంభశివరావు , మల్లెల సీతారామ రాజు ,బాదారు బాబీ తదితరులు పాల్గొన్నారు ..
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…