వివి వెంచర్స్ పతాకంపై కేతన్ శ్రీవాస్ధవ్ హీరోగా హిందీ తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ దివ్యభారతి.. “అనుమానాస్పద మృతి” ట్యాగ్ లైన్ గా రాబోతున్న ఈ చిత్ర పోస్టర్ను ప్రముఖ సినిమా టోగ్రఫి మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పూర్ణిమ మాట్లాడుతూ మా చిత్ర పోస్టర్ను తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేయడం ఎంతో ఆనందంగా చేయటం ఎంతో ఆనందంగా ఉంది. దివ్యభారతి గత స్మృతులను గుర్తు చేసుకుంటూ ఈ చిత్రాన్ని తెరకించడం జరిగుతుంది. అప్పటి పరిణామాలను దివ్యభారతి జీవితంలో జరిగిన సంఘటనలను కళ్ళకు కట్టినట్టు ఈ చిత్రంలో తెరకెక్కించడం జరగానుంది.ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాము. అన్నారు.
చిత్ర దర్శకుడు విమల్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ ఇది ఒక భిన్నమైన కథాంశం .మర్డర్ మిస్టరీ నైపద్యంతో కూడుకున్న క్రైమ్ చిత్రం ఇది. ఆగస్టు మొదటి వారంలో షూటింగ్ ప్రారంభించుకొని సింగిల్ షెడ్యూల్లో చిత్రాన్ని పూర్తి చేయనున్నాము. ఈ చిత్రంలో పాత కొత్త నటీనటుల కాంబినేషన్ ఉంటుంది.ఈ చిత్రంలోఒక ప్రముఖ నటి కిరోల్ పోషించనుంది. వివరాలు త్వరలో తెలియజేస్తాం
అని అన్నారు.
కేతన్ శ్రీ వాస్తవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: అమల, సంగీతం: శ్యామ్ డల్లి, ఎగ్జిక్యూటివ్ మేనేజర్: జిఎస్టి మల్లన్న, కథ , పోస్టర్ డిజైనర్: గోవింద్, లిరిక్స్ :హృతిక్, పి ఆర్ ఓ: వీరబాబు…
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విమల్ శ్రీ వాస్తవ్
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…