‘సివంగి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్న భరణి కే ధరన్

Must Read

ఆనంది, వరలక్ష్మి శరత్ కుమార్, జాన్ విజయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం సివంగి. 40 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన భరణి కే ధరన్ ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్ పై నరేష్ బాబు పి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫిమేల్ సెంట్రిక్ కథతో రూపొందుతున్న అన్ని కమర్షియల్ హంగులతో పాటు కుటుంబం విలువలకు ప్రాధాన్యతనిచ్చే అంశాలు కీలకంగా ఉండబోతున్నాయి. ఓ మహిళా తన జీవితం లో ఎదురైన అనూహ్యమైన పరిస్థితులకు ఎలా ఎదురు నిలిచింది అన్నది కథాంశం. డొమెస్టిక్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు భరణి తెలియజేశారు.

ఈ చిత్రానికి AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్ సంగీతం అందిస్తున్నారు. దర్శకత్వంలో పాటు డీవోపీగా పని చేస్తునంరు భరణి కె ధరన్. సంజిత్ Mhd ఎడిటర్.

ఈ చిత్రానికి సంబధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెజయజేస్తారు మేకర్స్.

నటీనటులు : ఆనంది – వరలక్ష్మి శరత్‌కుమార్ -జాన్ విజయ్ – డా.కోయ కిషోర్,
ప్రొడక్షన్ హౌస్: ఫస్ట్ కాపీ మూవీస్
నిర్మాత: నరేష్ బాబు.పి
రచన, దర్శకత్వం : భరణి కె ధరన్
సంగీతం : AH.కాసిఫ్ – ఎబినేజర్ పాల్
డీవోపీ: భరణి కె ధరన్
ఎడిటర్: సంజిత్ Mhd
ఆర్ట్ : రఘు కులకర్ణి
పీఆర్వో: తేజస్వి సజ్జా

Latest News

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు సినీ పరిశ్రమ లో అజాత...

More News