నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తోన్న చిత్రం ‘#మెన్ టూ’. లాన్థ్రెన్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో మౌర్య సిద్ధవరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 5న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా
చిత్ర దర్శకుడు శ్రీకాంత్ జి.రెడ్డి మాట్లాడుతూ ‘‘హ్యాష్ ట్యాగ్ మెన్స్ టూ సినిమాతో ఎవరినో బాధ పెట్టాలనే ఉద్దేశం లేదు. ఓ విషయాన్ని ఓ కోణంలోనే కాకుండా మరో కోణంలో కూడా చూడాలని చెబుతూ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా ‘#మెన్ టూ’ను రూపొందిస్తున్నాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. మే 5న గ్రాండ్గా సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.
నిర్మాత మౌర్య సిద్ధవరం మాట్లాడుతూ ‘‘‘#మెన్ టూ’ అనే ఫుల్ ఫన్ రైడర్లా ఉంటుంది. మంచి టీమ్ చేసిన ప్రయత్నం. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాను మే 5న రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.
నటీనటులు:
నరేష్ అగస్త్య, బ్రహ్మాజీ, హర్ష చెముడు, సుదర్శన్, మౌర్య సిద్ధవరం, రియా సుమన్, ప్రియాంక శర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్: లాన్థ్రెన్ క్రియేటివ్ వర్క్స్
నిర్మాత: మౌర్య సిద్ధవరం
కో ప్రొడ్యూసర్: శ్రీమంత్ పాటూరి
దర్శకత్వం: శ్రీకాంత్ జి.రెడ్డి
మ్యూజిక్: ఎలిషా ప్రవీణ్, ఓషో వెంకట్
సినిమాటోగ్రఫీ: పి.సి.మౌళి
ఎడిటర్: కార్తీక్ ఉన్నవ
పాటలు, మాటలు: రాకేందు మౌళి
ఆర్ట్: చంద్రమౌళి.ఇ
కో డైరెక్టర్: సుధీర్ కుమార్ కుర్రు
పి.ఆర్.ఓ: వంశీ కాకా
ప్రఖ్యాత దర్శకులు దాసరి నారాయణరావు మరణానంతరం ఆయన పేరిట ప్రతి ఏటా ఘనంగా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తున్న ప్రముఖ నిర్మాత…
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఒకప్పుడు అగ్ర కథానాయిక గా వెలుగొందారు మంజుల. ఎన్టీఆర్ తో మనుషులంతా ఒక్కటే, మగాడు,…
'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ రాబోతుందో తెలుసుకోవాలనే…
హేమంత్ ఇప్పలపల్లి కథ రాసుకుని తానే దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ తక్కువ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అయినా భారతదేశంలోనే…