వైవిధ్యమైన కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఓ మార్క్ను క్రియేట్చేసుకున్న యంగ్టాలెంటెడ్కథానాయకుడు కిరణ్అబ్బవరం. ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ యువ హీరో నటిస్తున్న పక్కా మాస్కమర్షియల్ఎంటర్టైనర్‘మీటర్’. టాలీవుడ్బ్లాక్బస్టర్చిత్రాలకు కేరాఫ్అడ్రస్గా మారిన మై*త్రీ మూవీ మేకర్స్సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్ఎంటర్టైన్మెంట్పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్రం టీజర్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక బడ్జెట్తో నిర్మిస్తున్న మాస్ ఎంటర్టైనర్ ఇది. ఆయనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు చిత్రాన్ని తీర్చిదిద్దాడు. కిరణ్ అబ్బవరం ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ఆఫీసర్గా కనిపిస్తాడు. ఆయన లుక్ కొత్తగా వుంటుంది అన్నారు.. అతుల్య రవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ: వెంకట్.సి.దిలీప్అండ్సురేష్సారంగం, ప్రొడక్షన్డిజైనర్: జేవీ, సంభాషణలు: రమేష్కాదూరి, సూర్య, లైన్ప్రొడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్నిర్మాత: బాబా సాయి, చీఫ్ఎగ్జిక్యూటివ్నిర్మాత : బాల సుబ్రమణ్యం కేవీవీ, ప్రొడక్షన్కంట్రోలర్: సురేష్కందులు, మార్కెటింగ్: ఫస్ట్ఫో, పబ్లిసిటి:మ్యాక్స్మీడియా, పీఆర్ఓ : వంశీ శేఖర్, మడూరి మధు, సమర్పణ: నవీన్ఎర్నేనీ, రవి శంకర్యలమంచిలి, కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం: రమేష్కాదూరి,
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…