ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు సహ నిర్మాతలు.ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ ప్రముఖులకు, పాత్రికేయులకు మరియు ఫెమస్ యూట్యూబర్స్ కు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం మీడియా సమావేశంలో
నిర్మాతలు , రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది..మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం మనం చూస్తునే ఉన్నాము.కాబట్టి ఇలాంటి పరువు హత్యల సినిమాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి.ఈ సినిమాల వలన ప్రేక్షకులలో ఇంకా అవగాహన పెరుగుతుంది.చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడని చూసిన వారందరూ ప్రశంశలతో ముంచెత్తారు.
The Pan India adrenaline-filled action-adventure Saripodhaa Sanivaaram stars Priyanka Mohan playing the heroine opposite Natural…
పాన్ ఇండియా అడ్రినలిన్ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్ 'సరిపోదా శనివారం'లో నేచురల్ స్టార్ నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది.…
The teaser for the movie "Kali," starring young heroes Prince and Naresh Agastya, has been…
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటిస్తున్న సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి…
హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి'లో ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నారు. సోలో బ్రతుకే…
- కథని నమ్మి చేసిన సినిమా 'డార్లింగ్'. తప్పకుండా అందరినీ అలరిస్తుంది: హీరో ప్రియదర్శి 'హనుమాన్' సక్సెస్ డార్లింగ్…