చిరంజీవి బ్లడ్ సెంటర్ లో కాగితం పడవలు సినిమా టీం నుంచి రక్తదాన శిబిరం

Must Read

కర్ణాటక..
చిక్కబళ్ళాపుర జిల్లా చింతామణి లో నివసించిన గాయత్రమ్మ ఆంజినప్పవాళ్ళ నిర్మాణంలో నవనారాయణ క్రియేషన్స్ బ్యానర్లో కాగితం పడవలు సినిమాను నిర్మించారు దర్శకుడు ఎం,జి, ఆర్ తుకారాం, డి,ఓ,పి, రుద్ర సాయి, మ్యూజిక్ ఆ,ఐ,స్, నోఫీల్ రాజా, నటి నటులుగా Rx 100 హీరో కార్తీకేయ తమ్ముడు వర్ధన్, హీరో హీరోయిన్ కేరళ అమ్మాయి క్రిష్ణ ప్రియ, ప్రముఖ తారాగణం సంపత్ గాంధీ,రవి ఆనంద కాకినాడ, ప్రేమ సాగర్ మరియు ఇతరులు, సినిమా గురించి మాట్లాడిన నిర్మాత ఆంజినప్ప నేను కర్ణాటక లో ఒక KSRTC డ్రైవర్ సినిమా గురించి మాకి ఎటువంటి అవగాహన లేకున్నా సినిమా తీయాలన్న పట్టుదలతో సినిమాని తీశాం సినిమా గురించి చెప్పాలంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లవ్ డ్రామా ప్రస్తుతం వున్న సమాజంలో జాతి వ్యవస్థ గురించి ప్రేమికుల ఎలాంటి ఇబ్బందులూ పడతారు అన్నది సినిమాలో చూపించాం, సినిమా వచ్చే జులై నెలలో రిలీజ్ అవుతుంది, మాకు ఈ సినిమా ప్రమోషన్ కోసం మాకు సినిమా ఇండస్ట్రీలో ఎవరు అంతగా తెలియక పోగా మాకు సపోర్ట్ గా నిలిచింది కర్ణాటక మెగాస్టార్ అభిమానులు, అఖిల భారత చిరంజీవి ప్రెసిడెంట్ గారు అయినా శ్రీ రవణ స్వామి నాయుడు గారు మాకు చాలా సహాయం చేశారు, దీనికి సంబంధించిన మెగా అభిమానులు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హైదరాబాద్ లో కర్ణాటక నుంచి వచ్చి చిరు అభిమానులు బ్లడ్ డొనేషన్ చేశారు ఈ సందర్భంలో మాట్లాడిన రవణ స్వామి నాయుడు గారు సామాజిక సేవా మనస్సు వున్న ప్రతి ఒక్కరిని చిరంజీవి అభిమానులు ఆదరిస్తాము, ఈ సినిమా మంచిగా సక్సెస్ కావాలంటూ కోరుకుంటున్నాము అని చెప్పారు, ఈ కార్యక్రమంలో 232 సార్లు బ్లడ్ ఇచ్చిన డా/ సంపత్ కుమార్, రామ్ చరణ్ ఆప్తులు శివ చెర్రీ, జబర్దస్త్ ఆర్టిస్ట్ నవీన్ గారు, యీట్యూబ్ డ్యాన్సర్ పొట్టి మామ కొ-డైరెక్టర్ సదానందగారు తదితరులు పాల్గొన్నారు.

Latest News

గ్రాండ్‌గా జరిగిన ‘MRP – నీకెంత నాకెంత’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జూలై 17న రిలీజ్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రచార కంటెంట్‌కు ప్రేక్షకుల...

More News