ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వరించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొదటిసారి బెంగుళూరు వేధికగా జరుగనున్నాయి. కమర్ ఫిలిం ఫ్యాక్టరీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2020-2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పూజా హెగ్దే, కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ తదితరులు తమ అందమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్లతో అలరించనున్నారు. అక్టోబరు 9న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ బెంగుళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…