ప్రతి ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వరించే ఫిలింఫేర్ అవార్డ్స్ మొదటిసారి బెంగుళూరు వేధికగా జరుగనున్నాయి. కమర్ ఫిలిం ఫ్యాక్టరీ, ఫిలింఫేర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 67వ ఫిలింఫేర్ సౌత్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 2020-2021 సంవత్సరానికి గాను ఈ అవార్డులు ప్రధానం చేయనున్నారు. నాలుగు దక్షిణాది భాషల్లోని ఉత్తమ చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో పూజా హెగ్దే, కృతిశెట్టి, మృణాల్ ఠాకూర్ తదితరులు తమ అందమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్లతో అలరించనున్నారు. అక్టోబరు 9న ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ బెంగుళూరులో ఈ కార్యక్రమం జరుగనుంది.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…