నాధా ధీనం జగత్ సర్వం ప్రొడక్షన్స్ పతాకంపై జాంజ్ సూర్య నారాయణ సమర్పణలో జామి ప్రసాద్ నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా ‘ బెడ్ లైట్ ‘ వెలిగిందో డేంజర్ అనేది ఉప శీర్షిక.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరో , డైరెక్టర్ జామి ప్రసాద్ మాట్లాడుతూ
చాలా కష్ట పడి మా టీం ఈ సినిమా ని తీసాము ,వైజాగ్ , విజయనగరం ప్రాంతాలలోని లొకేషన్స్ లో సినిమా ని షూట్ చేసాం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సైతం సినిమా చూసి ప్రశంసించారు.
మా సినిమా ని థియేటర్లలో విడుదల చేయడానికి సహకారాన్ని అందిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలానే ఈ సినిమా కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే
కథ మాటలు, కెమెరా, ఎడిటింగ్ నుండి సర్వం నేనె చేసాను, 24 క్రాఫ్ట్స్ ని భుజాన వేసుకొని చాలా ఇష్టం తో తీసిన ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నటి నటులు
జామి ప్రసాద్, వాగ్దేవి, కీర్తన, ఏ.యు. ప్రసాద్ సుబ్బారావు, అకిరా ప్రీత్, శ్రీజ తదితరులు.
'మార్క్ ఆంటోనీ', 'మద గజ రాజా' చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్లోనే ‘మకుటం’ ఓ స్పెషల్…
సుహాస్, సూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మండాడి’. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, టైటిల్ పోస్టర్లతో బజ్ క్రియేట్…
శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన".…
తెలుగు సిల్వర్ స్క్రీన్పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా,…
సింగీతం శ్రీనివాసరావు-నాగ్ అశ్విన్ మోస్ట్ అవైటెడ్ మూవీ 'సింగ్ గీతం' విడుదల తేదీలో ఒక రోజు మార్పు: జూన్ 12న…
రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ & బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సుమంత్ హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో మధు కాలిపు, లక్ష్మణ్…