తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. హీరోగానే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, కో ఎడిటర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్గా టిల్లు స్క్వేర్తో ఘన విజయాన్ని సాధించారు. తోటివారికి తోచినంత సాయం చేయటంలో నిజ జీవితంలోనూ ఈయన ముందుంటుంటారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని చోట్ల ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భీకరమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు వారిని త్వరిత గతిన ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటోంది
. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.15 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించారు.
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…