తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. హీరోగానే కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, కో ఎడిటర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఆయన తనేంటో ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్గా టిల్లు స్క్వేర్తో ఘన విజయాన్ని సాధించారు. తోటివారికి తోచినంత సాయం చేయటంలో నిజ జీవితంలోనూ ఈయన ముందుంటుంటారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలైన ఆంద్రప్రదేశ్, తెలంగాణల్లో కొన్ని చోట్ల ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భీకరమైన నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు వారిని త్వరిత గతిన ఆదుకోవటానికి చర్యలు తీసుకుంటోంది
. ఈ నేపథ్యంలో సిద్ధు జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తనవంతు సాయం అందించటానికి ముందుకు వచ్చారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.15 లక్షలు, తెలంగాణ రిలీఫ్ ఫండ్కు రూ.15 లక్షలు విరాళాన్ని అందించారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…