ఐ క్యూ క్రియేషన్స్ బ్యానర్ లో బొడ్డు కోటేశ్వరరావు నిర్మాత గా ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “దోచేవారేవారురా!” ఈచిత్రం లోని ” కల్లాసు అన్ని వర్రీసూ..నువ్వేలే..నీ బాసూ.. పాట ను గుంటూరు “మలినేని లక్ష్మయ్య” మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మలినేని పెరుమాళ్ళు గారి చేతులు మీదుగా విడుదల చేసారు.
కాలేజ్ చైర్మన్ మలినేని పెరుమాళ్ళు మాట్లాడుతూ.. ముందుగా చిత్ర యూనిట్ కి మన కాలేజ్ తరుపున స్వాగతం!! శివనాగేశ్వరరావు గారి “మని” చిత్రం నా స్కూల్ డేస్ లో చూసాను. ఆ రోజుల్లో ట్రెండ్ సెట్టర్. తర్వాత చాలా మంచి మూవీస్ ఆయన దర్శకత్వంలో వచ్చాయి..ఈ రోజు మన కాలేజ్ కి వచ్చి.. సాంగ్ లాంచ్ చేయడం చాలా అదృష్టం గా భావిస్తున్నాను..ఈ చిత్ర యూనిట్ మన కాలేజ్ రావటానికి నా ఫ్రెండ్ మరియు దర్శకుడు శ్యాం గారు కారణం. నేను కన్నడ చిత్రం నిర్మించాను. దానికి దర్శకుడు శ్యాం గారు అని తెలిపారు.
శివనాగేశ్వరరావు గారు మాట్లాడుతూ…మహిళలస్వేచ్ఛ గురించి వచ్చే ఈ పాటకు కాలేజ్ స్టూడెంట్స్ లో మంచి స్పందన వచ్చింది..డాన్సులు చేస్తూ చాలా ఎంజాయ్ చేశారు.. కాలేజ్ లో పాట ను విడుదల చేసినందుకు మలినేని పెరుమాళ్ళు గారికి చాలా కృతజ్ఞతలు.. విడుదల చేసిన పాటకు ..విద్యార్థిని లకు సింగిగ్ , డాన్స్ కాంపిటీషన్ పెట్టారు. బాగా పాడిన వాళ్లకు. డాన్స్ చేసిన వాళ్లకు నా నెక్స్ట్ మూవీ లో ఛాన్స్ ఇస్తాను.. కామెడీ. త్రిల్లర్ తో పూర్తి వినోదం గా సాగే ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. త్వరలో విడుదల తేది ని ప్రకటిస్తామని తెలిపారు.
నటి నటులు:
ప్రణవచంద్ర ..మాళవిక సతీషన్ ..అజయ్ గోష్. ..ప్రణతి మనసుపలికే ..బిత్తిరి సత్తి ..మాస్టర్ చక్రి. జెమిని సురేష్. అతిధి పాత్రలలో కోట శ్రీనివాసరావు ..తనికెళ్ళ భరణి ..బెనర్జీ ..,
టెక్నీషియన్స్ :
బ్యానర్ : ఐ క్యూ క్రియేషన్స్
నిర్మాత : బొడ్డు కోటేశ్వరరావు
దర్శకత్వం : శివనాగేశ్వరరావు
లైన్ ప్రొడ్యూసర్ : శ్యాం సన్
కెమెరా : గణేష్ ఆర్లి
మ్యూజిక్ : రోహిత్ వర్ధన్. కార్తీక్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…