ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రూపొందించి ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు ఆకర్షించడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల తన ప్రత్యేకతను ఫ్యామిలీ స్టార్ సినిమాతో మరోసారి చాటుకుంటున్నారు. నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల్ని ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటోంది.
ఇటీవల ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం తగ్గిపోయింది. ఈ టైమ్ లో మళ్లీ తన ఫ్యామిలీ స్టార్ మూవీతో సకుటుంబ ప్రేక్షకుల్ని థియేటర్స్ కి రప్పిస్తున్నారు పరశురామ్. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఫన్, ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. గతంలో శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తెరకెక్కించారు డైరెక్టర్ పరశురామ్. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో పరశురామ్ రూపొందించిన ఫ్యామిలీ స్టార్ కూడా ఈ దర్శకుడి సక్సెస్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఒకటిగా నిలుస్తోంది.
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…
సావిత్రి గారు అద్భుతాలకే అద్భుతం - ‘సావిత్రి క్లాసిక్స్’ ఇంగ్లీషు పుస్తకావిష్కరణ సభ లో పద్మశ్రీ డా. బ్రహ్మానందం ఆంగ్లంలోకి…
‘ఐ, నోబడీ’ చిత్రీకరణలో మాకెన్నో సవాళ్లు ఎదురయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడ్డాం’ -మలయాళ టాప్ స్టార్ పృథ్వీరాజ్…