కారణజన్ముడు ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని “తెలుగు సినిమా వేదిక”తో కలిసి… “ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా” ఈనెల 28న (ఎన్టీఆర్ జయంతి నాడు) ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ ప్రదానం చేస్తోంది. పలు రంగాలకు చెందిన లబ్ధ ప్రతిష్టులు పాలుపంచుకునే ఈ వేడుక హైదరాబాద్ లోని, ఎల్.వి ప్రసాద్ ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరగనుంది.
నటుడిగా, నాయకుడిగా భారత దేశ చరిత్రలో తిరుగులేని ముద్ర వేసిన ఎన్టీఆర్ ను సంస్మరించుకుంటూ ప్రదానం చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు జర్నలిజం విభాగంలో “సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్” ధీరజ అప్పాజీని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు… “ఎఫ్.టి.పి.సి ఇండియా” అధ్యక్షులు చైతన్య జంగా, “తెలుగు సినిమా వేదిక” అధ్యక్షుడు వీస్ వర్మ పాకలపాటి ఒక ప్రకటనలో తెలిపారు!!
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…