నాధా ధీనం జగత్ సర్వం ప్రొడక్షన్స్ పతాకంపై జాంజ్ సూర్య నారాయణ సమర్పణలో జామి ప్రసాద్ నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా ‘ బెడ్ లైట్ ‘ వెలిగిందో డేంజర్ అనేది ఉప శీర్షిక.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరో , డైరెక్టర్ జామి ప్రసాద్ మాట్లాడుతూ
చాలా కష్ట పడి మా టీం ఈ సినిమా ని తీసాము ,వైజాగ్ , విజయనగరం ప్రాంతాలలోని లొకేషన్స్ లో సినిమా ని షూట్ చేసాం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సైతం సినిమా చూసి ప్రశంసించారు.
మా సినిమా ని థియేటర్లలో విడుదల చేయడానికి సహకారాన్ని అందిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలానే ఈ సినిమా కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే
కథ మాటలు, కెమెరా, ఎడిటింగ్ నుండి సర్వం నేనె చేసాను, 24 క్రాఫ్ట్స్ ని భుజాన వేసుకొని చాలా ఇష్టం తో తీసిన ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నటి నటులు
జామి ప్రసాద్, వాగ్దేవి, కీర్తన, ఏ.యు. ప్రసాద్ సుబ్బారావు, అకిరా ప్రీత్, శ్రీజ తదితరులు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…