నాధా ధీనం జగత్ సర్వం ప్రొడక్షన్స్ పతాకంపై జాంజ్ సూర్య నారాయణ సమర్పణలో జామి ప్రసాద్ నటిస్తూ దర్శకత్వం చేసిన సినిమా ‘ బెడ్ లైట్ ‘ వెలిగిందో డేంజర్ అనేది ఉప శీర్షిక.
హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 23 న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా హీరో , డైరెక్టర్ జామి ప్రసాద్ మాట్లాడుతూ
చాలా కష్ట పడి మా టీం ఈ సినిమా ని తీసాము ,వైజాగ్ , విజయనగరం ప్రాంతాలలోని లొకేషన్స్ లో సినిమా ని షూట్ చేసాం, సెన్సార్ బోర్డ్ మెంబర్స్ సైతం సినిమా చూసి ప్రశంసించారు.
మా సినిమా ని థియేటర్లలో విడుదల చేయడానికి సహకారాన్ని అందిస్తున్న డిస్ట్రిబ్యూటర్ కొప్పిశెట్టి శంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
అలానే ఈ సినిమా కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే
కథ మాటలు, కెమెరా, ఎడిటింగ్ నుండి సర్వం నేనె చేసాను, 24 క్రాఫ్ట్స్ ని భుజాన వేసుకొని చాలా ఇష్టం తో తీసిన ఈ సినిమా ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
నటి నటులు
జామి ప్రసాద్, వాగ్దేవి, కీర్తన, ఏ.యు. ప్రసాద్ సుబ్బారావు, అకిరా ప్రీత్, శ్రీజ తదితరులు.
శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ప్రముఖ ఓటీటీ మాధ్యమం జియో స్టార్లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్రవరి 6 నుంచి…
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…