డిసెంబర్ 5, 2022 : వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక మొదలగు ప్రదేశాలలో ఉ. 8 నుండి 9 గం.ల వరకు పలుచోట్ల నిలబడి, నడస్తు, సైకిల్ నడుపుతూ, స్టిక్కర్లు పంచుతూ వివిధ రకాలుగా మట్టి క్షీణత గురించి అవగాహన కల్పించడానికి ముందుకొచ్చారు.
మట్టే సమస్త జీవకోటికి ఆధారం, కాబట్టి వ్యవసాయ భూముల్లో కనీసం 3-6% సేంద్రీయ పదార్ధం ఉండేలా చట్టాలు రూపొందించమని, ప్రపంచ దేశాలను కోరుతూ జరిగిన, ఇంకా జరుగుతున్న ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమం ఇది. దీని కోసం సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100-రోజులు, 30,000 కిలోమీటర్లు, ఏకధాటిగా 27 దేశాల గుండా ఒంటరిగా మోటార్సైకిల్ పైన ప్రయాణం చేశారు.
“పిల్లలు చేసిన కళాకృతులు ఎంతో అద్బుతంగా ఉన్నాయి” అని ఈ కార్యక్రమంలో అందరికీ స్టిక్కర్లు పంచిన రాజ్…
తేది: 5 డిసెంబర్
సమయం: ఉ. 8 నుండి 9 గం. వరకు
ప్రదేశాలు:
శిల్పారామం
మొదటి పాయింట్: శిల్పారామం
చివరి పాయింట్: దుర్గం చెరువు మెట్రో స్టేషన్
మొదటి పాయింట్: కె బి ఆర్ పార్క్
చివరి పాయింట్: జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్
ట్యాంక్ బండ్
మొదటి పాయింట్: ఇంగ్లీష్ యూనియన్ స్కూల్
అమీర్ పేట్
మొదటి పాయింట్: అమీర్ పేట్ మెట్రో స్టేషన్
చివరి పాయింట్: SR నగర్ X రోడ్స్
ప్యారడైజ్
మొదటి పాయింట్: ప్యారడైజ్ X రోడ్స్ , ఇండియన్ పెట్రోల్ పంప్
తార్నాక
తార్నాక RTC హాస్పిటల్
కొత్తపేట్
విక్టోరియా మెమోరియల్ స్టేషన్
కూకట్ పల్లి
మొదటి పాయింట్: JNTU మెట్రో స్టేషన్
చివరి పాయింట్: JNTU రైతు బజార్
మట్టిని రక్షించు ఉద్యమం గురించి మరిన్ని వివరాల కోసం www.savesoil.org/te సందర్శించగలరు.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…