‘తెప్ప సముద్రం’ ఆగస్ట్ 3 నుంచి ఆహాలో స్ట్రీమింగ్

Must Read

చైతన్య రావు, అర్జున్ అంబటి హీరోలుగా, కిశోరి దాత్రక్ హీరోయిన్ గా నటించిన మూవీ తెప్ప సముద్రం. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఆగస్ట్ 3 నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో ప్రసారం కానుంది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాని భవానీ మీడియా డిజిటల్ డిస్ట్రిబ్యుషన్ చేస్తోంది.

ఎంగేజింగ్ కంటెంట్ తో తెరకెక్కిన ‘తెప్ప సముద్రం’ ఈ వీకెండ్ ఆహా ఓటీటీ లో తప్పకుండా చూడాల్సిన చిత్రం.

Latest News

య‌ష్ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు 100 రోజులు మాత్రమే..సరికొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మేక‌ర్స్‌

కొత్త టెక్నిషియ‌న్స్‌ను అనౌన్స్ చేసిన టీమ్‌ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. మార్చి 19, 2026న సినిమా...

More News