20th Oct 2024,ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా కొందరు వేసిన పిటీషన్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మేము ఎంతగానో స్వాగతిస్తున్నాము.
ఒక సంస్థ ప్రతిష్టను దిగజార్చడం కోసం చట్టపరంగా తమకు ఉన్న అవకాశాలను దుర్వినియోగం చేయటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పు పట్టిన విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కేసు నేపథ్యంలో కొందరు ఈశా ఫౌండేషన్ కు వ్యతిరేకంగా, సద్గురుకు వ్యతిరేకంగా, ఆరోపణలు చేశారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలు.
ఈశా ఫౌండేషన్ ఎప్పుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడదని, చట్టాలను గౌరవిస్తుందని మరోసారి తెలియజేస్తున్నాము.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొందరు అసత్య ఆరోపణలు ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారు ఈ ప్రచారం వెంటనే మానకపోతే చట్టపరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము.
(తెలుగులో మొదటి AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సినిమాగా ‘యమ కింకరుడు’) ప్రముఖ నిర్మాత, దర్శకుడు తుమ్మలపల్లి రామసత్యనారాయణ టైటిల్ పాత్ర…
హిందీ చిత్రం 'మెయిన్ వాపస్ ఆవుంగా' దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ…
యూత్ఫుల్ ఎంటర్టైనర్ 'MRP - నీకెంత నాకెంత' చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విడుదల…
తన బ్యానర్ సినిమాకు ఈ టైటిల్ పెట్టాలని అనుకున్నానని వెల్లడించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్…
"రాయలసీమ ఫ్యాక్షనిజంలోని యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని 'రక్త చరిత్ర' సినిమాను తీశాను. అందులోని క్యారెక్టర్స్ గురించి ఎంతో స్టడీ…
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తూ సితార ఎంటర్టైనర్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తూ నేడు ప్రేక్షకుల ముందుకు…