పి. వి ఆర్ట్స్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించిన సినిమా ” మిస్టరీ “. వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్ నిర్మాతలు గా , తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమా ” మిస్టరీ’. ఈ సినిమా నవంబర్ 7 న ఆహా ఓటిటి లో విడుదలైనది. విడుదలైన 24 గంటల్లోనే లక్షల్లో వ్యూయర్ షిప్ ని సాధించింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. తనికెళ్ళ భరణి, సుమన్, అలీ, జబర్దస్త్ సత్య,ఆకెళ్ళ, గడ్డం నవిన్, రవి రెడ్డి, వెంకట్ పులగం, ముఖ్య పాత్రలు చేశారు మంచి ఎఫర్ట్ పెట్టారు, ఇక పోతే మా హీరోయిన్ స్వప్న చౌదరి 5 పాత్రల్లో నటించి మెప్పించింది. హ్యూమరస్ కామెడీ తో తీసిన ఈ సినిమా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది, ప్రేక్షకులు మా సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను.
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్తోపాటు చక్కటి సోషల్ మెసేజ్తో రూపొందిన చిత్రం ‘దండోరా’ ట్రైలర్ రిలీజ్ క్రిస్మస్…
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…