పి. వి ఆర్ట్స్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించిన సినిమా ” మిస్టరీ “. వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్ నిర్మాతలు గా , తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమా ” మిస్టరీ’. ఈ సినిమా నవంబర్ 7 న ఆహా ఓటిటి లో విడుదలైనది. విడుదలైన 24 గంటల్లోనే లక్షల్లో వ్యూయర్ షిప్ ని సాధించింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. తనికెళ్ళ భరణి, సుమన్, అలీ, జబర్దస్త్ సత్య,ఆకెళ్ళ, గడ్డం నవిన్, రవి రెడ్డి, వెంకట్ పులగం, ముఖ్య పాత్రలు చేశారు మంచి ఎఫర్ట్ పెట్టారు, ఇక పోతే మా హీరోయిన్ స్వప్న చౌదరి 5 పాత్రల్లో నటించి మెప్పించింది. హ్యూమరస్ కామెడీ తో తీసిన ఈ సినిమా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది, ప్రేక్షకులు మా సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను.
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…