పి. వి ఆర్ట్స్, శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కించిన సినిమా ” మిస్టరీ “. వెంకట్ పులగం, వెంకట్ దుగ్గిరెడ్డి, తల్లాడ శ్రీనివాస్ నిర్మాతలు గా , తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వంలో తీసిన సినిమా ” మిస్టరీ’. ఈ సినిమా నవంబర్ 7 న ఆహా ఓటిటి లో విడుదలైనది. విడుదలైన 24 గంటల్లోనే లక్షల్లో వ్యూయర్ షిప్ ని సాధించింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. తనికెళ్ళ భరణి, సుమన్, అలీ, జబర్దస్త్ సత్య,ఆకెళ్ళ, గడ్డం నవిన్, రవి రెడ్డి, వెంకట్ పులగం, ముఖ్య పాత్రలు చేశారు మంచి ఎఫర్ట్ పెట్టారు, ఇక పోతే మా హీరోయిన్ స్వప్న చౌదరి 5 పాత్రల్లో నటించి మెప్పించింది. హ్యూమరస్ కామెడీ తో తీసిన ఈ సినిమా ఆహా ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతుంది, ప్రేక్షకులు మా సినిమా ని చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాను.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…
ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…
ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…
సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…