ప్రేక్షకులకి వేలంటైన్స్ డే విషెస్ చెబుతూ.. ఫిబ్రవరి 13 న “స్కై” మూవీని మేకర్స్ ధియేటర్ రిజీజ్ చేస్తున్నారు. మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రదాన పాత్రల్లో, పృధ్వీ పేరిచర్ల డైరెక్షన్లో వేలార్ ఎంటర్టైన్మెంట్ స్టూడియోస్ పతాకం పై నిర్మిస్తున్న ఈ “స్కై” మూవీకి ప్రఖ్యాత సినీమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ, సీనియర్ ఎడిటర్ సురేష్ ఆర్స్ ఎడిటింగ్ వర్క్ అందిచారు.
నాగిరెడ్డి గుంటక, శ్రీలక్ష్మి గుంటక, మురళీ కృష్ణంరాజు, పృధ్వీ పేరిచర్ల సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ స్కై మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్న శివప్రసాద్ కంపోస్ చేసిన సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని మేకర్స్ చెప్తున్నారు. రేపు, ఫిబ్రవరి 13 న రిలీజ్ కాబోతున్న ఈ “స్కై” మూవీ కూడా ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందని మేకర్స్ బావిస్తున్నారు.
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న…
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…
ఎస్వి క్రియేషన్ తమ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘’మిషన్ సి1000‘’ మార్చి 6న దేశవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయనున్నట్లు…
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. 'ఓ పిట్ట కథ', 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమాలకు దర్శకత్వం వహించిన చెందు ముద్దు…
మిస్సమ్మ’, ‘అదిరందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ లాంటి క్లాసిక్ ఎంటర్టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన…